అమరావతి విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో కనక దుర్గ ఘాట్ రోడ్డు మూసివేశారు మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాని భక్తులకు ఆలయ అధికారులు సూచించారు ఆషాడం సారె...
తిరుమల : భక్తులు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో శనివారం ఆకస్మికంగా రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం క్యూలైన్లలో...
మొదటి విడతగా 250 కోట్లు విడుదల చేసిన ఆర్థిక మంత్రి తల్లికి వందనం పధకం పై అపోహాలు వద్దు. స్థానిక సంస్థలు బలోపేతం: పాలూరి రాష్ట్ర కార్య వర్గ సబ్యులు పాలూరి సత్యానందంమాట్లాడుతూ ఏపీలో...
ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు,...
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. *అర్హతలు:* ...
అమరావతి అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం వీడాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులూ పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలన్నారు. రోజూ ఇద్దరు మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని...
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు అమరావతి ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు...
తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు
ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు,అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నది. సమావేశంలో బీసీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ,నంద్యాల జిల్లా, పగడాల మండలం, మచ్చుమరి...