https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D Vijayawada: పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ CM పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ‘ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు...
https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D పాలసముద్రం బీసీ కాలనీలో ప్రత్యేక హెల్త్ క్యాంపులో నిర్వహించారు. ప్రజలు ఎవరికైనా వాంతులు విరోచనాలు ఉంటే బీసీ కాలనీ హెల్త్ క్యాంపు కు రావాలని డిపిఓ లక్ష్మి, ఏపిడిమీయాలజిస్ట్ శ్రీవాణి, ఎంపీడీవో రామనాథరెడ్డి ,...
https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D తిరుపతి జిల్లా: పాలసముద్రం గ్రామంలో నుంచి రోగులు విరోచనాలు ఎక్కువ అవ్వడంతో పిహెచ్ సి కి క్యూ కడుతున్నారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉందని...
Tirupathi: హైవే పై ప్రమాదంలో డ్రైవర్ ను రక్షించిన ఎమ్మెల్యే సిబ్బంది చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళుతున్న టమోటా...
అమరావతి :- అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం...
చెన్నై: అండ్ రన్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుమార్తె మాధురిని సోమవారం రాత్రి చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మాధురి తన స్నేహితురాలితో కలిసి చెన్నై బీసెంట్ నగర్లో తన బీఎండబ్ల్యూ...
గత జగన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారు. 2014-19 మధ్యలో...
తిరుమల: జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
తిరుమల లో లడ్డు తయారీ మరియు వసతి గృహాల తనికీ చేసిన టీటీడీ EO .