ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్. కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక & మానసిక పరీక్షలు నిర్వహించి...
కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్ – అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 63.19 శాతం పోలింగ్ నమోదు – ఏలూరు జిల్లాలో 83.04 శాతం పోలింగ్ నమోదు – సత్యసాయి జిల్లాలో 82.77 శాతం...
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్ అండ్ బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పెద్ద బంగారునత్తం...
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్ ను ఢీ కొన్న ఆర్టిసి బస్సు..నలుగురు కూలీలు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం.. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు,...
చిత్తూరు జిల్లా :- కుప్పం నియోజకవర్గం కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుండి గణపతి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి...