ఏపీ టుడే న్యూస్ పాణ్యం రిపోర్టర్ అక్టోబర్ 24 : పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు ప్రారంభమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 24. ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నంద్యాల పట్టణంలోని ఆర్ ఏ ఆర్ ఎస్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ ని పాత పద్ధతిలోనే మస్టర్ పిలిచి పనులు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ అక్టోబర్ 24: గ్యాస్ బుకింగ్స్ నేటి నుండే మొదలు… 31వ తేదీ గ్యాస్ సిలిండర్ల సరఫరా…. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన రాఘవేందర్ రెడ్డి. సూపర్...
ఏపీ టుడే న్యూస్, మహానంది (అక్టోబర్ 24) మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా నవంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్ల కాల్వ...
ఏపీ టుడే న్యూస్, మహానంది, అక్టోబర్ 24: -బొలెరో వాహనాల్లో తరలిపోతున్న అటవీ సంపద… -మితిమీరిపోతున్న అక్రమార్కుల ఆగడాలు… -మైదానంగా మారుతున్న చలమ అడవి ప్రాంతం… -నిర్లక్ష్యం నీడన అటవీశాఖ అధికారులు.. నంద్యాల,చలమా రేంజ్ల పరిధిలలోని...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల జిల్లా టౌన్ రిపోర్టర్ (అక్టోబర్ 24) నంద్యాల పట్టణంలో గురువారం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఆశీర్వాద్ పై ప్స్ కంపెనీ వారి ప్లంబర్స్ మీటింగ్ దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది....
ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు అక్టోబర్ 24: కడప జిల్లా జమ్మలమడుగు కు చెందిన షేక్ షేక్షావలి ప్రపంచ మానవ హక్కుల అవగాహనా సంఘం (గ్రా) జమ్మలమడుగు డివిజనల్ చైర్మన్ గా నియమితులయ్యారు....
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 24) రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.. గురువారం గోనెగండ్ల మండలం...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలో పలు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ సూచించారు. గురువారం గౌలిగేరి 129వ సచివాలయంలో...