ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలకకు సంబంధించి ఏవైనా స్థానిక...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో • పన్నులు చెల్లించేందుకు జనం‘క్యూ’ • నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్ఓ జునైద్ సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని నగరపాలక కార్యాలయ మేనేజర్ ఎన్.చిన్నరాముడు, రెవెన్యూ...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ కమిషన్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు నకిలీ పత్రిక విలేకరులను ఓర్వకల్లు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు...
ఏపీ టుడే న్యూస్ పాణ్యం రిపోర్టర్ అక్టోబర్ 20 : పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం వేకువజామునే గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.ఎస్సై నాగార్జున రెడ్డి...
మీడియా ముఖంగా క్షమాపణ కోరాలి కోడుమూరు టిడిపి నాయకులు ఆగ్రహం ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు రూరల్ పరిధిలోని మద్యం దుకాణం విషయంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిపై వ్యాఖ్యలు...
ఆర్మీ నియామక అధికారి కల్నల్ పునీత్ కుమార్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నవంబర్ 10 నుండి 15 వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న...
ప్రజల పైన ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ బారాలు ఆపాలి. సిపిఎం. ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సి.పి.ఎం పార్టీగా నంద్యాల కరెంట్ ఆఫీస్ ముందర...
రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం హెచ్చరిక ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో టిడిపి కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో 8114 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడాన్ని ఉపసంహరించకపోతే మరో విద్యుత్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ ఈ రోజు కల్లూరు అర్బన్ : 33...