ఏపీ టుడే న్యూస్ ఎమ్మిగనూరు ప్రతినిధి: ఎమ్మిగనూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాలలో సీఈఓ తిరుమలరెడ్డి అధ్యక్షతన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో జైలులో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన గాంధీ గారిని గుర్తు చేసుకుంటే ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినం గా యావత్ భారత దేశంలో...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పనులు వెలకట్టలేనివని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. బుధవారం ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా ఆదోని...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో; తలారి గంగమ్మ, కవిత కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ర్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పుచ్చకాయలమడ గ్రామానికి చెందిన తలారి గంగమ్మ కుమారుడు అశోక్ కుమార్ కు ఎలక్ట్రికల్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాలలో జరిగే పలు కార్యక్రమాల్లో హాజరుకానున్న ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్. ఈనెల 4వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలే చేయక్కర్లేదు. అహింసతో కూడా పోరాడి గెలవచ్చని నిరూపించిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ అని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి...
వరుసగా మూడు నెలలుగా పెన్షన్ల పంపిణీలో ప్రథమ స్థానంలో కర్నూలు జిల్లా అక్టోబర్ మాసంలో కూడా 99.13 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కర్నూలు జిల్లా ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ వికాస్ వలి, ఇషాక్ వలి...