ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. గత ప్రభుత్వం 117 జి ఓ తీసు కు వచ్చి 3,4,5 తరగతుల ను 3 కిలోమీటర్ల దూరం లోని హై స్కూల్ లలో విలీనం చేయడం...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నీతి, నిజాయితీకి నిలువుటద్దం లాల్ బహుదూర్ శాస్త్రి . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత గాంధీ ఆశయాలను ఆచరణలో పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. నూతన మద్యం పాలసీని సవరణ చేయాలి . రాష్ట్రంలోగతంలో మాదిరిగానే మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నూతనముగా తీసుకొచ్చిన పాలసీని సవరణ చేయాలనీ ఆంధ్రప్రదేశ్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. శాంతియుత సమాజ స్థాపనకు అహింసా మార్గమే అందరికీ ఆచరణీయం. గాంధీ 155 జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్...
ఏపీ టుడే న్యూస్, కడప జిల్లా, జమ్మలమడుగు(అక్టోబర్02): జమ్మలమడుగు పట్టణంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) కార్యాలయ ఆవరణంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు బ్రాంచ్ మేనేజర్ సేల్స్ కృష్ణారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకటసుబ్బయ్య...
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి గ మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి...
ఏపీ టుడే న్యూస్, కడప జిల్లా,జమ్మలమడుగా ( అక్టోబర్02): భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని హ్యూమన్ రైట్స్ నేషనల్ రీజినల్ వైస్ చైర్మన్ కుంటుముల్ల రామ్మోహన్ పేర్కొన్నారు.ఈరోజు మహాత్మా గాంధీ...
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అవుట్ డోర్ స్టేడియంలో స్కేటింగ్ రింక్ వద్ద జిల్లా...
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి. భరత్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల ‘స్వచ్ఛత’ ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని రాష్ట్ర పరిశ్రమలు,...