ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో ఆరోగ్య రక్షణలో ఆహారం పాత్ర ఎంతో ముఖ్యమైందని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు..నగరంలో ని ఎన్.ఆర్ పేటలో ఉన్న శ్రీ లక్ష్మీ హై స్కూల్ నిర్వహించిన ఫుడ్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మ్యాన్హోల్లపై మూతలు ఉండేలా చూడండి నగరంలో మురుగు కాలువలలో చేపట్టాల్సిన పూడికతీత పనుల్లో జాప్యం చేయవద్దని నగరపాలక కమిషనర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకాష్ నగర్, రోజా స్ట్రీట్,...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు జిల్లా కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ శ్రీ కె.మన్మథ రావు (అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, కర్నూలు) జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు...
LIVE : లడ్డు వివాదంపై తాడేపల్లిలో వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రెస్మీట్ #YSRCP #YSJagan #AndhraPradesh #aptoday #aptodaynews #tirupatiladdu #TirumalaPrasadamControversy #Chandrababu #PawanKalyan #CBN #TDP
ఏపీ టుడే న్యూస్, యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి. నంద్యాల జిల్లా రుద్రవరం: ఈ రోజు ప్రపంచం పర్యాటక దినోత్సవం సందర్బంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమం లో భారత ఉపరాష్ట్రపతి...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా శిరివెళ్ల :- మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు శిరివెళ్ల మేజర్ పంచాయతీ గ్రామంలో కొనసాగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పై తెలుగుదేశం...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం (కోసిగి) రిపోర్టర్: మోడల్ స్కూల్ మరియు కాలేజీ జిల్లాలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి మండలంలో నిన్న జరిగిన...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా ఆర్.జి.వి. కృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగర మేయర్ బి.వై. రామయ్యను ఆయన ఛాంబర్లో కలిశారు. అలాగే మేయర్ను ఎస్.ఈ. జి.రాజశేఖర్,...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ టూరిజం అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో...