కడప జిల్లా : కడప కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో పనిచేస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి(86) ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రొద్దుటూరు లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన తిరుపతి అగ్రికల్చరల్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నూతన ప్రభుత్వ 100 రోజుల పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉదయం 47వ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల...
శ్రమదానంతో పిచ్చి మొక్కలు,జెసిబి తో కంప చెట్లు తొలగించిన స్థానిక కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు శివారు కాలనీల ప్రజలు నిబంధనల ప్రకారం రూ.కోట్ల విలువైన స్థలాలను నగరపాలక...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో 36,616 రూపాయల చెక్కును...
రేపు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రి నగరంలో పునరుద్ధరించిన రెండు అన్న క్యాంటీన్లను సోమవారం రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖల మంత్రి టి.జి. భరత్ పునః ప్రారంభించనున్నారు. తొలుత ఉదయం 9 గంటలకు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక 19 వ వార్డు వైసిపి ఇన్చార్జి పరుచూరి శ్రీరాములయ్య ఆధ్వర్యంలో వార్డు నందు స్మశాన వాటిక ముళ్లపదలతో దారి లేక చాలా ఇబ్బంది...
నంద్యాల జిల్లా, పాణ్యం, ఏపీ టుడే న్యూస్; పాణ్యం జపాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన ఆర్జీయం డీన్ డాక్టర్ అశోక్ కుమార్. జపాన్ మంత్రిత్వ శాఖతో ఆర్ జి ఎం డైరెక్టర్ డాక్టర్ డివి...
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా, పాణ్యం ; ఈనెల 20 తేదీన ప్రారంభమైన ఆర్జీఎం శాంతిరాం విద్యాసంస్థల క్రీడలు శనివారం ముగిశాయి. ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహిస్తున్నఈ ముగింపు క్రీడలకు ఆర్ జీ...