ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాజీవ్ గాంధీ భవన్,-ఏఐసీసీ, పీసీసీ &డీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల టౌన్ అధ్యక్షులు అధ్యర్యంలో యువ నాయకుడు రాహుల్ గాంధీ ని బిజెపి మంత్రులు, ఆర్...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చాలి అనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 15...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ...
చిత్తూరు జిల్లా కుప్పం… ఏపీ టుడే న్యూస్: శాంతిపురం మండలం వెంకటేష్ పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్...
పారిశుద్ధ్యం మెరుగుపరచాలి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పలు వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాత బస్టాండ్లో అధికారులతో కలిసి విసృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో...
మొక్కల సంరక్షణతోనే మనుగడ నగరపాలక కమిషనర్ రవీంద్ర బాభు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. స్వచ్ఛ హి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక...
‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్...
.రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ *..ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన మంత్రి టి.జి భరత్* ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు టౌన్ నుండి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి...