అధిక పంటల దిగుబడి సేంద్రియ ఎరువులతోనే సాధ్యం వినూత్న అగ్రోటిక్ ఎల్ ఎల్ పి నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ టుడే న్యూస్ : అధిక పంటల దిగుబడి పెంచడానికి రైతన్నలు సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే...
తిరుపతి జిల్లా తిరుపతి, ఏపీ టుడే న్యూస్ 2024 సెప్టెంబరు 18 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష...
తిరుపతి జిల్లా ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ (RSASTF) టాస్క్ ఫోర్స్ డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన మురళీధర్ తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్) డీఎస్పీగా మురళీధర్ బుధవారం బాద్యతలు చేపట్టారు....
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ఏపీ టుడే న్యూస్ : *శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం, భాస్కర పేట శ్రీ కాళహస్తి* ఈరోజు పౌర్ణమి సందర్భముగా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ కాళహస్తి మాజీ మునిసిపల్...
చిత్తూరు జిల్లా కుప్పం.. ఏపీ టుడే న్యూస్: కుప్పం మున్సిపల్ పరిధిలోని మునుస్వామిపురంలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్టు చేసినట్లు డిఎస్పి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం...
ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలు, ఆత్మహత్యలు మత్తు పదార్థాల వ్యసనాలతో చెడిపోతున్న ప్రజలను పోలీసు యంత్రాంగంవాటిని అరికట్టి ప్రజలప్రాణాలను కాపాడాలి. సిపిఐ. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. జిల్లాలోఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలు...
కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర బాబు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరపాలక సంస్థ కమిషనర్గా ఎస్.రవీంద్ర బాబు బుధవారం నగరపాలక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషను కలెక్టరేట్లో...
అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం పోలీస్ స్టేషన్ SI వై విజయ్ కుమార్ బుధవారం రోజున 18.09.2024 వ తేదీన మాధవరం లో...
వాలంటీర్లను వివిధ శాఖల్లో కలుపుతాం: మంత్రి పార్థసారథి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో • వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. • రాజీనామా చేయగా రాష్ట్రంలో...