చిత్తూరు జిల్లా కుప్పం… ఏపీ టుడే న్యూస్: శాంతిపురం మండలం వెంకటేష్ పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్...
పారిశుద్ధ్యం మెరుగుపరచాలి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పలు వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాత బస్టాండ్లో అధికారులతో కలిసి విసృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో...
మొక్కల సంరక్షణతోనే మనుగడ నగరపాలక కమిషనర్ రవీంద్ర బాభు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. స్వచ్ఛ హి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక...
‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్...
.రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ *..ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన మంత్రి టి.జి భరత్* ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు టౌన్ నుండి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఉపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ ఆత్మహత్య దుర్ఘటనను మరవకముందే, ఇంకొక లోన్ యాప్ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది అని ఎన్ఎంజేఏసీ దృష్టికి రావడంతో అప్రమత్తం అయిన...
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి. నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : గ్రామాల స్వచ్ఛతే మన అందరి బాధ్యత అని ఇన్చార్జి ఎంపీడీవో వరలక్ష్మి తెలిపారు. మండల కేంద్రమైన రుద్రవరంలోని ఒకటవ...
నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : మండలంలోని హరినగరం సమీపంలో నాటు సారా బట్టిని ధ్వంసం చేసినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ హరి...