ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లె 29వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన సత్యనారాయణ వ్రతం కార్యక్రమం మరియు మంజుల సుబ్బరాయుడు మనవరాలు జశ్విత...
నూనెపల్లెలో జరిగిన సత్యనారాయణ వ్రతం మరియు పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లె 29వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు...
సిఎం సహాయనిధికి రూ.40 వేల చెక్కును అందచేసిన హుసేనాపురం సోల్జర్స్ అసోసియేషన్ సభ్యులు* ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో విజయవాడ బాధితులకు అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి హుస్సేనాపురం గ్రామం తరపున హుసేనాపురం...
కార్మికుల సంక్షేమమే ‘ప్రధాన అజెండా • 9 తీర్మానాలకు నగరపాలక స్థాయీ సంఘం ఆమోదముద్ర • రూ.1.67 కోట్ల నిధుల ఖర్చుకు పచ్చజెండా • కార్పొరేటర్లకు, ఉద్యోగులకు కార్మికులకు జీవిత బీమా • క్లాప్ ఆటో...
ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు పోలీసు సైరన్లు , రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కు...
విజయవాడ వరద బాధితుల కోసం లక్ష రూపాయలు సహాయం అందజేసిన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాలు కే .పార్వతమ్మ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి విజయవాడ వరద...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల జిల్లా నంద్యాల స్థానిక సంగీత్ హాల్ పక్కన ఉన్న సాయిబాబా...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. వంద రోజుల ప్రణాళికలో భాగంగా శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ రెండో తేదీ లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నిరుపేదల సొంతింటి కలలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో...