విశాఖపట్నం : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, సుమారు 32 మంది బలి దానాల పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి...
కాకినాడ :- కాకినాడ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాJI చెందిన వ్యక్తిని కర్రలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ఆదివారం గుర్తించారు. అక్రమ...
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఏపీ టుడే న్యూస్ (పాణ్యం రిపోర్టర్) ప్రముఖ శైవ క్షేత్రం పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి నిమిత్తం 50...
చిత్తూరు జిల్లా.. కుప్పం.. కుప్పంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొక్కరు కత్తులు రాడ్డులతో దాడి చేసుకున్న వైనం.. దాడిలో తీవ్రంగా గాయపడిన కుప్పం మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ తమ్ముడు వినయ్.. ఈ ఘర్షణలో...
కడప జిల్లా జమ్మలమడుగు:సెప్టెంబర్15: ఈనెల 16వ తేదీ సోమవారం మీలాదున్నవి పండుగ రోజున మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలకు జామియా...
విజయవాడ మంగళగిరి:- మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు...
హైదరాబాదు : ఓనం పండుగను పురస్కరించుకొని మలయాళీ సోదర, సోదరీమణులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ, సాంస్కృతిక వేడుకైన ఈ ఓనం పండుగ వయనాడ్ విపత్తు నుంచి కోలుకుంటోన్న మలయాళీ కుటుంబాల్లో...
జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని ఊరేగింపు మార్గాలు, గణేష్ నిమజ్జన ఘాట్ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు వినాయక ఉత్సవాల్లో ఆఖరు రోజు గణేష్ నిమజ్జనం...
వినాయక మండపాలను సందర్శించిన మంత్రి టి.జి భరత్ పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు నగరంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్...