గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామం వైసిపి సర్పంచ్ మాలిక్ భాష,వైసిపి ఉప సర్పంచ్ హుస్సేన్ తో పాటు 20 కుటుంబాలు వైసిపి నీ వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో తెలుగుదేశం...
నేడు ఢిల్లీ లోని ఎపి భవన్ నందు రామోజీ రావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గారు, జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ,బీజేవైఎం...
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం...
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గారిని గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని వారి స్వగృహం మరియు పార్టీ కార్యలయం నందు...
నవ్యాంధ్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన… పాశిం సునీల్ కుమార్ గారు,శాసనసభ్యులు,గూడూరు నియోజకవర్గం. ఈ ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన...
శంకర్. చలువాది అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు....
AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ...
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి...