ఆంధ్రప్రదేశ్
అధిక రేట్లు వసూల్ చేస్తున్న సినిమా ధియేటర్ లపై చర్యలు తీసుకోవాలి. DYFI

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లాలో ఉన్న అధిక సినిమా టికెట్స్ వసూలు చేస్తున్న సినిమా థియేటర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి అని DYFI జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతూ, సినిమా మొదటి రోజు 500 నుండి 1000 వరకు సినీ ప్రేక్షకుల నుండి వసూల్ చేసి దోచుకుంటున్నారు.
చాలా సినిమా ధియేటర్లలో ప్రేక్షకులకు త్రాగడానికి మంచినీరు, మరుగుదొడ్లు ఉండవు, మౌలిక వసతులు ఉండవు. అలాగే అధిక రేట్లకు తిను బండారాలు, వాహనాలు పార్కింగ్ చేయడానికి ఫీజు వసూలు చేస్తున్నారు కాబట్టి అధికారులు స్పందించి అధిక సినిమా టికెట్స్ వసూలు చేస్తున్న సినిమా ధియేటర్స్ యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో థియేటర్స్ ముందు ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ లో ప్రదీప్, ఓబులేసు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక