ఆంధ్రప్రదేశ్
జులై 7న మాదిగ జన జాతర
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలలో మాదిగ కులస్తులు ఏం సాధించారు, ఏం కోల్పోయారో, ఎక్కడ మోసపోయారో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్ని బలిదానాలు చేశారో ప్రస్తుతం మాదిగలు ఎక్కడున్నారో అని పునరాలోచన చేసుకోవాలని, జాతిని సంరక్షించుకోవాలని అందుకు సరైన సమయమైన ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించిన రోజైన జులై ఏడవ తేదీ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం నందు మాదిగ జన జాతర జరపనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశం నందు వెల్లడించారు. 20 మంది వ్యవస్థాపక సభ్యులతో 1994 జులై ఏడవ తేదీన ఈదుమూడి గ్రామం నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి జాతి హక్కుల సాధన కోసం పోరాడేందుకు సంస్థను బలోపేతం చేశామని, నాటి నుండి నేటి వరకు ఉపకులాల వర్గీకరణ కోసం తాము పోరాటాలు చేస్తూనే ఉన్నామని, మాదిగ కుల మేధావులు ఉపకులాల ప్రజలు నేడు 30 సంవత్సరాల తరువాత మాదిగలు అంబేద్కర్ వాదులా లేక మనువాదులా అన్న ప్రశ్న కళ్ళముందు కనబడుతోందని, మనువాదుల విష కౌగిలిలో మాదిగలను స్వత
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87379