ఆంధ్రప్రదేశ్
త్రిబుల్ ఐటీ కి కొత్తపేట మండలంలో 9 మంది విద్యార్థులు ఎంపిక

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
కొత్తపేట మండలంలో ప్రభుత్వ పాఠశాలలో 2023- 24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాసైన విద్యార్థుల లో 9 మంది ( IIIT) త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయ్యారు
జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ కొత్తపాలెం నందు ముగ్గురు విద్యార్థులు 1. కోలా మోహన్ సత్య శ్రీ సాయి సుభాష్ నూజివీడుకు, 2. చిట్టూరి తారక్ నాగ వెంకట సాయి మణికంఠ శ్రీకాకుళంనకు, 3. గుబ్బల శ్రీ రూప ఒంగోలుకు,జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ చప్పుడి వారి పాలెం లో ముగ్గురు విద్యార్థులు 1. ఎన్ .నవనీత్, 2. పి .పావని,
3.చైతన్య పద్దు జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొత్తపేటలో ఒక విద్యార్థిని కొప్పు శెట్టి యజ్ఞత శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వానపల్లి లో ఒక విద్యార్థిని బల్ల తేజ ని నూజివీడుకు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మోడేకూర్రులో ఒక విద్యార్థిని కడలి శ్రావ్య లక్ష్మీ ప్రియ శ్రీకాకుళంనకు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపిక కాబడిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారులు మరియు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక