ఆంధ్రప్రదేశ్
సఖినేటిపల్లి లో వింత పీత డోప్ప పై లక్ష్మీ నరసింహ స్వామి ఆకారం

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవులో కాగితం కృష్ట అనే వ్యక్తి పీతలు కొని ఇంటికి తీసుకెళ్లాడు. ఒక పీతపై నరసింహ స్వామి ప్రతిరూపం కనిపించడంతో ఆశ్చర్యపోయాడు చుట్టుపక్కల జనాలందరు ఆ పీతను వింత గా చూసేందుకు ఎగబడ్డారు పక్కనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉండడంతో వాళ్ళు ఆ స్వామి మహిమ అనుకుని పీతను గోదావరిలో వదిలేసినట్టుగా సోషల్ మీడియా ఈ ఫోటో వైరల్ అయ్యింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక