ఆంధ్రప్రదేశ్
60 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు టోపీలను పంపిణీ చేసిన రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్.
 
																								
												
												
											ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
 నంద్యాల సెవెన్ హిల్స్ హాస్పిటల్ మరియు కాత్యాయని మెడికల్స్ గ్రూప్ అధినేత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా వైస్ చైర్మన్ మారుతి కుమార్  ఎండా వానలకు ట్రాఫిక్ లో పనిచేసే పోలీస్ సోదరులు ఇబ్బందులకు గురికాకుండా 60 మందికి ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా గారి చేతుల మీదుగా టోపీలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు భవనాసి మహేష్ బింగుమళ్ల శ్యాము పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల కిందట తన తల్లి మరణాంతరం ఆమె నేత్రములు దానం చేయడమే కాకుండా వెంటనే పోలీస్ సోదరుల సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న మారుతి కుమార్ గారిని అందరూ అభినందించారు.
- 
																	   జాతీయం7 months ago జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో) 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం 
- 
																	   ఆంధ్రప్రదేశ్6 months ago ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక 




 Total Users : 68090
 Total Users : 68090