ఆంధ్రప్రదేశ్
దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతికి ఘనంగా నివాళులు. దాసరి చింతలయ్య, నంద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్బంగా నంద్యాల లోని తిక్క స్వామి దగ్గర డాక్టర్ వైస్సార్ విగ్రహంనకు టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో పూల మాల వేసి నివాళులు అర్పిచారు.
రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షులు గా రాష్ట్ర ముఖ్య మంత్రి గా రెండు సార్లు చేసి కాంగ్రెస్ పార్టీ లో అనేక పదవులు చేసి రాష్ట్ర ము లో ముఖ్య మంత్రి హోదాలో ఉచిత కరెంట్ ఫిజు రిమెబర్ మెంట్ ఆరోగ్యశ్రీ ముస్లిం సోదర్లకు 4%రిజర్వేషన్ 104,108 అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన నాయకుడు ఆనాడు ప్రతిపక్షనాయకులను గౌరవించడం తెలిసిన వ్యక్తి అన్నారు. నేటి నాయకులకేంద్రం రాష్ట్ర లలో ప్రతిపక్షం లేకుండా చేసి పరిపాలన చేయాలి అని చేస్తున్నారు. ఆరోజు చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి రైతు లకు రెండు తెలుగు రాష్ట్ర లలో రైతు లు పడుచున్న కష్టాలను స్వయంగా చూసి వారి కష్టాలను తీర్చిన నాయకుడు రాజశేఖరరెడ్డి అన్నారు. మహిళా లకు బ్యాంకు ల ద్వారా పావల్ వడ్డీకి రుణాలు ఇచ్చివారిని లక్షదికారులుగా చేసి వారి మన్నలను పొందిన ముఖ్య మంత్రి గా మన నంద్యాల జిల్లా లో పావురాలగుట్ట దగ్గర ప్రమాద వసాదు నేటికి 15సంవత్సరలు అయినది నేటికి రాజశేఖరరెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య పీసీసీ అధికారప్రతినిధి ఊకోటు వాసు, ట్రెజరర్ ప్రసాద్ ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, మైనారిటీ నాయకులు చాబోలు సలాం హమ్మద్ జజర్ రవి పాస్టర్ పాల్ రాజ్ యాదవ్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక