ఆంధ్రప్రదేశ్
పద్మశాలి చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకొనాలి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు (video)

ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటి
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట కూడా భారీ వర్షాలతో ఊర్లు కు ఊర్లు నీట మునిగిపోవటం జరిగింది
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు యుద్ధ పాతిపదిన ప్రమాదం జరిగిన సాటికి వెళ్లి అందరికీ ఆహారాన్ని మంచినీటిని వైద్యం సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది
దాంట్లో బాగానే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో పద్మశాలీ లు 11% శాతం చేనేత కుటుంబాలు 18% శాతం ఉన్నారని
వర్షాలు పడితే పొడుగు నూలు తడిసిపోయి మొగ్గాలపై గుంటలోకి నీళ్లు వచ్చి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారని
వారి కి కూడా వెంటనే 25 కేజీల బియ్యం 5000 రూపాయలు సహాయాన్ని అందించి చేనేత కార్మికులను వృత్తిదారులను ఆదుకోవాలని వెంటనే జౌళి శాఖ రెవెన్యూ వారికి ఆదేశాల్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరావు కోరుతున్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక