Connect with us

ఆంధ్రప్రదేశ్

టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :- బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి

Published

on

తిరుపతి జిల్లా
తిరుపతి నియోజకవర్గం

తిరుపతి నగరంలోని తన నివాసంలో తనను కలిసిన
టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…
బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి

తిరుమలలోని కల్యాణ వేదికలో పనిచేస్తున్న పురోహితులు శుక్రవారం బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డిని తన స్వగృహంలో కలిసి శాలువతో సత్కరించి సుదీర్ఘ కాలంగా బ్రాహ్మణులుగా తిరుమల కళ్యాణ వేదికలో ఎదుర్కొంటున్న కష్టాలను ఎన్డిఏ ప్రభుత్వంలో చొరవ తీసుకొని పరిష్కరించాలని భువన్ కుమార్ రెడ్డి ద్వారా పురోహిత సంఘం సభ్యులు విన్నవించారు..

ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో గత 20 సంవత్సరాలుగా పౌరోహిత్యాన్ని వృత్తిగా నమ్ముకొని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్న సుమారు 110 మంది కళ్యాణ వేదిక పురోహితులు చాలీచాలని జీతాలతో ఎదుర్కొంటున్న సమస్యలను నూతన ఎన్డీఏ ప్రభుత్వంలో స్థానిక తిరుపతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పురోహితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పక చేస్తానన్నారు!

తిరుమల కళ్యాణ వేదికలో పనిచేస్తున్న వారిని గత ప్రభుత్వంలోని అధికారులు అధికార పార్టీ నాయకులు బలవంతంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ లో విలీనం చేసి సీనియారిటీని పక్కనపెట్టి అన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను వేధించడం జరిగిందని వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు

కళ్యాణ వేదికలో పనిచేస్తున్న అర్చకులు కొన్ని సందర్భాలలో అనారోగ్యం పాలైతే కనీసం టీటీడీ రెఫెరల్ ఆసుపత్రులలో కూడా వైద్యం అందించకపోవడం శోచనీయమన్నారు

టిటిడిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా త్వరలో నూతనంగా బాధ్యతలు తీసుకోబోతున్న ఈవో గారికి నేరుగా కలిసి విన్నవిస్తానని అన్నారు

కళ్యాణ వేదిక పురోహితులకు హెల్త్ కార్డు,గుర్తింపు కార్డు లడ్డు కార్డు అందేలా చూస్తానని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ లో చేరకుండా కోర్టుని ఆశ్రయించిన వారికి సీనియార్టీ ప్రకారం జీతాలు పెంచేలా తన వంతు కృషి చేస్తానని నవీన్ హామీ ఇచ్చారు…

టిటిడి డిప్యూటేషన్ అధికారులు పురోహితులను ఎన్నోరకాలుగా మనస్తాపానికి గురి చేశారని వారిని భయపెట్టేవారని పురోహితులు ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనతో అనారోగ్యం పాలై మెడికల్ కార్డు లేకపోవటతో వలన ఇటీవల వైద్య ఖర్చులు భరించలేక 5,.6 గురు సభ్యులు మరణించి వారి కుటుంబాలు వీధిన పడ్డాయని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు..
ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్నారు
బిజెపి నాయకులను బట్టి శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580252
Total Users : 47936