ఆంధ్రప్రదేశ్
నిమజ్జన సమయాల్లో జాగ్రతలు వహించాలి : ఎస్సై – బి-చిన్న పీరయ్య

ఏపీ టుడే న్యూస్- సిరివెళ్ళ మండలం – ఉల్లి గుర్రప్ప –
సిరివెళ్ళ:-: స్థానిక మండల పరిధిలోని.వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని
శిరివెళ్ళ ఎస్సై బి. చిన్న పీరయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ.ప్రభుత్వం
నిర్దేశించిన సమయానికి మండలంలో నిమజ్జనం వేడుకలను కొనసాగించాలని , ఊరేగింపు సమయాల్లో
గొడవలు, తగాదాలు వంటి వాటికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు నిమజ్జనం సమయంలో చెరువులు , వాగుల వద్ద జాగ్రత్తగా ఉండాలనీ
వాహనాల్లో చిన్న పిల్లలు లేకుండా ఉండేలా చూడాలన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక