ఆంధ్రప్రదేశ్
కామినేని పల్లెలో విస్తృతంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం.

కామినేని పల్లెలో విస్తృతంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం.
ఏపీ టుడే న్యూస్- నంద్యాల జిల్లా- ఉల్లి గుర్రప్ప –
సిరివెళ్ల:- (కామినేని పల్లె) మండల పరిధిలోని కామినేని పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ అధికారులు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టిడిపి నేత మాజీ సర్పంచ్ సిరిగిరి రాంభూపాల్ రెడ్డి స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలను నాటి పెంచి పెద్ద వృక్షాలుగా తీర్చిదిద్దితే అవి మానవ మనుగడకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
సమాజంలో విడుదలవుతున్న చెడు చేసే కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ చెట్లు విడుదల చేస్తాయని అన్నారు.
అనంతరం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ఉపసర్పంచ్ బ్రదర్ లక్క అనిల్ కుమార్ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రామసుబ్బారెడ్డి ఆనంద్ రెడ్డి, మహేష్ రెడ్డి ఇతర నాయకులు ప్రముఖులు పెద్దలు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక