ఆంధ్రప్రదేశ్
రుద్రవరం ఆర్ బ్ల్యూ ఎస్ ఏఈ గా సుబ్రమణ్యం

ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం:
రుద్రవరం మండల ఆర్ బ్ల్యూఎస్ ఏఈ గ సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ ప్రమోద్ ను నంద్యాల ప్రాజెక్టు కార్యాలానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొలిమిగుండ్ల మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం ను బదిలీపై ఉన్నతాధికారులు రుద్రవరం మండలానికి నియమిస్తూ ఉత్తరములు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక