ఆంధ్రప్రదేశ్
పుచ్చకాయలమాడ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను, భద్రత ఏర్పాట్లను పరిశీలించిన… కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1 వ తేదీ న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంధర్బంగా పత్తికొండ మండలం, పుచ్చకాయల మాడ గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ
జి. బిందు మాధవ్ ఐపియస్ సంయుక్తంగా పర్యటన ప్రాంతాలను సోమవారం పరిశీలించారు.హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం, సి ఎం కాన్వాయ్ రిహార్సల్స్ , పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఎక్కడికక్కడ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
పుచ్చకాయల మాడ లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణే చేసే గృహాల వద్ద కర్నూలు రేంజ్ డిఐజి , జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్ల ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకట్రామయ్య, రామాంజినాయక్, సోమన్న, సిఐలు, ఎస్సైలు , ఉన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక