ఆంధ్రప్రదేశ్
రూట తరపున ఉర్దూ టి.ఎల్.ఎమ్ బ్యానర్లు అవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
రూటా తరపున ఉర్దూ టిఎల్ఎం బ్యానర్లను మంత్రి ఎన్ ఎం డి ఫారుక్ ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా లోని ఉర్దూ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ది కి తోడ్పాటునందించె ఉర్దూ బ్యానర్లను రాష్ట్ర మైనారిటి మరియు న్యాశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీద అవిష్కరించడం జరిగింది. ఈ బ్యానర్లను రూటా తరుపున ప్రింట్ చేయించి జిల్లాలోని అన్ని ఉర్దూ పాఠశాలలకు పంపించడం జరుగుతుందని, రూట జిల్లా అధ్యక్షులు మోమిన్ సైఫుల్లా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ స్కూల్స్ ఇన్స్పెక్టర్ అస్ముద్దీన్ , జిల్లా ప్రధాన కార్యాదర్శి అబ్దుల్ కలాం,జక్రియా అలీ ఖాన్, షేక్ మున్నా , కలీముల్లా, యం.డి.యునుస్, డి.నూరుల్లా,పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక