ఆంధ్రప్రదేశ్
కామాంధులకు బలైన చిన్నారి వాసంతి

అమరావతి: జులై 10
ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గు రు బాలర్లు అత్యాాచారం చేసి అనంతరం ఆమెను కాలువలోకి నెట్టేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆదివారం సాయంత్రం ఒంటరిగా బాలిక ఆడుకుంటుండగా ముగ్గురు యువకులు బలవంతంగా ఆమెను గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. ఆమెపై ముగ్గురు అత్యాచారం చేశారు.
ఈ విషయం బయటకు చెబుతుందని భయపడి వెంటనే బాలికను అక్కడ కాలువలోకి నెట్టేసి అక్కడి నుంచి వారు పారిపోయా రు. సాయంత్రం కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వెతికారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసు జాగిలం ముచ్చు మర్రి ప్రాంతం నుంచి కాలువ వద్దకు వచ్చి ఆగిపోయింది. ఒక బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే అత్యాచారం చేసి కాలువ లోకి నెట్టేసినట్టు ఒప్పు కున్నాడు. ఈరోజు చిన్నారి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేప్టటారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక