ఆంధ్రప్రదేశ్
నిర్లక్ష్యంతొ నిండు ప్రాణాన్ని బలి గొన్న బాలాజీ నర్సింగ్ హోమ్.

కర్నూలు : స్థానిక కర్నూలు పట్టణం NR. పేట బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 26 ఏళ్ళ H.మాధవి అనే వివాహిత విగితజీవి గా మారింది. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గం తనగల గ్రామానికి చెందిన మాధవి కి నెక్ సర్వేకల్ సర్జరీ చేసిన 24 గంటలోపే మృత్యువాత పడింది ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతొ సర్జరీ విఫలం కావడం వల్లే మరణించింది అని మృతరాలి బంధువులు ఆరోపించారు. సర్జరీ చేయక ముందు డాక్టర్స్ మీ అమ్మాయికి ఏమి కాదు చిన్న సర్జరీ మీరు అమౌంట్ కట్టి వెళ్ళండి అని హామీ ఇవ్వడంతో నమ్మి ఈ హాస్పిటల్ జాయిన్ అయ్యాం డబ్బులు కట్టిన తర్వాత మాకు ఏమి జరుగుతుంది అనే సమాచారం ఇవ్వకుండా ఆత్రుత గా అజాగ్రత్తగా కేవలం డబ్బులు కట్టినారు పని అయిపోయింది. అన్నట్టు అక్కడి డాక్టర్స్ యాజమాన్యం హడావిడి చేసి మా అమ్మాయి ప్రాణాలు తీశారు, అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయాని మీడియా కు వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ యాజమాన్యం నిరకరించారు.
ఇది వరకే ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలు జరిగిన హాస్పిటల్ యాజమాన్యం తీరు మారలేదు అనేది సృష్టంగా అర్థం అవుతుంది.నిర్లక్ష్యంగా చికిత్స చేసి అమ్మాయి ప్రాణం తీసిన డాక్టర్ నాగరాజు హాస్పిటల్ యాజమాన్యం పై DMHO మరియు కలెక్టర్ విచారణ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక