ఆంధ్రప్రదేశ్
కుప్పం పట్టణంలో కలకలం రేపిన క్షుద్ర పూజల వ్యవహారం..
చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం..
ప్యాలెస్ రోడ్డులోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా క్షుద్ర పూజలు..
నడిరోడ్డులో ముగ్గు వేసి క్షుద్ర పూజలు..
ముగ్గు చుట్టూ పూజలు చేయడంతో పాటు జంతు బలి ఇచ్చినట్లు రక్తపు మరకలు..
అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం..
కుప్పం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. పట్టణంలోని ప్యాలెస్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో ఎర్రటి గుడ్డ, పసుపు కుంకం తో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ముగ్గు చుట్టూ రక్తపు మరకలు ఉండడంతో జంతుబలి ఇచ్చి ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోపం పట్టణంలో ఎప్పుడు జన సంచారం ఉండే ప్రాంతంలో నడిరోడ్డుపై ఎవరూ చూడకుండా క్షుద్ర పూజలు ఎవరు చేశారన్నది ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక