ఆంధ్రప్రదేశ్
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ :
Sep 07, 2024,
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్
టెన్త్ క్లాస్లో 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్లో మార్పులు జరగడం, సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తుండటంతో ఫెయిలైన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దాంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారు చదువుకున్న సిలబస్లోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక