ఆంధ్రప్రదేశ్
బోర్డుపై అడ్రస్ ఒకటి కార్యాలయం మరొకచోట.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఉద్యోగులకు,ప్రజలకు అందుబాటులో లేని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మరియు సాధికార శాఖ అధికారి కార్యాలయం.
నంద్యాల పట్టణంలోని స్థానిక జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సాధికార శాఖ అధికారి కార్యాలయం ఉద్యోగులకు, ప్రజలకు అందుబాటులో లేదని పలువురి నుండి విమర్శలు వస్తున్నాయి. జిల్లా కార్యాలయం బోర్డుపై బి బ్లాక్ బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ బొమ్మల సత్రంలో ఉన్నట్లు ఉన్నది. గిరిజనల్ జిల్లా సంక్షేమ కార్యాలయం క్రాంతి నగర్ లోని రామాలయం పక్కన ఉన్నది. జిల్లా సంక్షేమ కార్యాలయానికి బోర్డుపై అడ్రస్ ఒకటి , కార్యాలయము మరొకచోట ఉండడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మరియు సాధికార శాఖ అధికారి కార్యాలయం చేరుకోవడానికి ఉద్యోగులు నాన్న ఇబ్బందులకు గురి అవుతున్నారని పలువురు వాబోతున్నారు. కార్యాలయం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద ఉన్న క్రాంతి నగర్ లో ఉండడంతో ఉద్యోగులు నాన్న ఇబ్బందులకు గురి అవుతున్నారు. కార్యాలయానికి వెళ్లాలంటే ఎక్కడ కూడా సూచికలు లేవని పలువురు వాబోతున్నారు. కార్యాలయంలో అధికారులు తన ఇష్టానుసారముగా రావడం పోవడం జరుగుతుందని పలువురు నుండి విమర్శలు వస్తున్నాయి. కార్యాలయం ఎవరికి కనపడనిచోట ఉండడంతో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడొస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎవరికి అంతుపట్టడం లేదని పలువురు వాబోతున్నారు. ఏది ఏమైనా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మరియు సాధికార శాఖ అధికారి కార్యాలయం ఉద్యోగులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉద్యోగులు ప్రజలు కార్యాలయానికి చేరుకోవడానికి సూచికలు ఏర్పాటు చేయాలని కార్యాలయం ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు వాబోతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక