ఆంధ్రప్రదేశ్
డి.యం కు వినతిపత్రం అందజేసిన మద్యం దుకాణాల సూపర్వైజర్లు

ఏపీ టుడే న్యూస్
కడప జిల్లా,
ప్రొద్దుటూరు;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీ నుండి నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలకు అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రొద్దుటూరు పరిధిలోని 84 ప్రభుత్వ దుకాణాల సూపర్వైజర్లు సోమవారం మధ్యాహ్నం డిపో మేనేజర్ తిమ్మరాయుడిని కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3600 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మద్యం దుకాణం నందు పనిచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని ఈ ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది ఉద్యోగులు విధులలో చేరటం జరిగిందని, అయితే నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేసి తమ పొట్ట కొట్టనున్నారని కావున సంబంధిత అధికారులతో చర్చించి తమకు న్యాయం చేస్తూ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం జారీ చేసిన జీవ ప్రకారం అందించి న్యాయం చేయాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక