ఆంధ్రప్రదేశ్
అటవీ ప్రాంతంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు.
ఏపీ టుడే న్యూస్ :
యల్ యన్ మద్దిలేటి
రుద్రవరం విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం.

రుద్రవరం రేంజ్ పరిధిలోని గండ్లేరు సాయి బాబా గుడి నుండి అహోబిలం వరకు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది మంగళవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అహోబిలం నుండి ఆళ్లగడ్డ కు వెళ్లే అటవీ ప్రాంతంలో గల ప్రధాన రహదారి రోడ్డుకు ఇరువైపులా సాయిబాబా గుడి నుండి దుర్గమ్మ బ్రిడ్జి (టీజీపీ ప్రధాన కాలువ) వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసివేసి శుభ్రం చేయడం జరిగినదని సెక్షన్ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని, పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి రాణెమ్మ బీట్ అధికారులు, ప్రొటెక్షన్ వాచర్లు, స్వచ్ఛ సేవకులు పాల్గొన్నారు.

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67985