ఆంధ్రప్రదేశ్
సిబిఎస్ఈ పరిక్షలకు ఉర్దూ భాషా ను అనుమతి నిరాకరించడం విద్యా హక్కును కాల రాయడమే. జానో జాగో. ఐ యూ మా ల్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
“ఉర్దూ మీడియం విద్యార్థులు తమ మాతృభాషలో, అనుమతి లేకుండా పరీక్షలు రాయకూడదనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సి బి ఎస్ ఈ వివక్షపూరిత నిర్ణయాన్ని ఖండిస్తూ సయ్యద్ మహబూబ్ బాషా, మౌలానా సలాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో , ఉర్దూ భాష పై వివక్షతో సి బి ఎస్ ఈ తీసుకున్న నిర్ణయం ఆక్షేపనీయం అని, ఇరవై కోట్ల మంది భారతీయుల మాతృ భాషపై దాడి అని, సీబియస్ సి చర్యను ఖండించారు. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని 29 మరియు 30 అధికరణలను ఉల్లంఘిస్తుందని, మైనారిటీ హక్కులు మరియు భాషా స్వేచ్ఛకు రాజ్యాంగం ఆర్టికల్ 29, 30 ల ద్వారా హామీ ఇస్తుందని తెలిపారు. ఇది ఉర్దూ మాట్లాడే విద్యార్థులను అసమానంగా ప్రభావితం చేస్తుందని, వారి విద్యా అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని అన్నారు.
భాష బేధం లేకుండా విద్యార్థులందరికీ సమాన అవకాశాలు ఉండేలా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తాము సి వి ఎస్ ఈ ని, నేషనల్ మైనారిటీ కమిషన్ ను కోరుతున్నామని అన్నారు.
మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు జాతీయ మైనారిటీ కమిషన్ మరియు సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవాలని వారు అన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక