ఆంధ్రప్రదేశ్
శుభ్రత అందరి భాధ్యత. సర్పంచ్ చేతుల మీదుగా చెత్త బుట్టలు పంపిణీ: ఇఓ వెంకటేశ్వర్లు.

ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా-
సిరివెళ్ళ : విన్నపం దినపత్రిక న్యూస్- గ్రామంలోని పరిసరాలతో పాటు వీధులు పరిశుభ్రంగా ఉండాలని మెరుగైన పారిశుధ్యం కోసం ప్రభుత్వం అందజేసిన చెత్తబుట్టలను శిరివెళ్ల మండలం యర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో మంగళవారం ఇంటింటికి పంపిణీ చేసినట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు
సర్పంచ్ అయ్యలూరి సుభాన్ వలి టిడిపి చేతుల మీదుగా చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.
ప్రతీ ఒక్కరూ బాధ్యత గా తడి, పొడి చెత్త సేకరించి, మెరుగైన పారిశుధ్యం పాటించడంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చునన్నారు.
తడి, పొడి చెత్త వేరు వేరు చెత్త బట్టలలో వేసేందుకు రెండు చెత్త బుట్టలు ప్రతి ఇంటికి పంపిణీ చేశామని ఈఓ పేర్కొన్నారు.
కంపోస్టు ఎరువు తయారీతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పుల్లారెడ్డి, లక్ష్మిరెడ్డి, గుర్రెడ్డి,ఇతర టిడిపి నాయకులు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక