ఆంధ్రప్రదేశ్

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి గ మాట్లాడుతూ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని మహాత్మ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించినట్లు తెలియజేశారు.మాహాత్మ గాంధీజీ సందేశాన్ని మనం అంతా గుర్తు తెచ్చుకోగా అహింస, శాంతి అనేది మన మధ్యలో ఉండాలి, ప్రతి మనిషి తన దేశం పట్ల మంచి అంకితభావంతో ఉంటూ మనం దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ గారి స్ఫూర్తిని ఈ స్వాతంత్ర ఫలాలను ఉపయోగించుకున్నందుకు చాలా గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతున్నామంటే అది మన గాంధీజీ గారి వళ్ళే అని అన్నారు. అనంతరం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సివిల్ సర్జన్, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డా.శివబాల నగాంజన్, నర్సింగ్ సూపరింటెండెంట్, శ్రీమతి. సావిత్రిబాయి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక