ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య కార్మికుల సేవలు విలువ కట్టలేనివి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి (వీడియో)

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి పనులు వెలకట్టలేనివని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు.
బుధవారం ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా
ఆదోని మున్సిపల్ పరిధిలో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకు కాళ్లు కడిగి కాళ్లు కడిగిన నీటిని తలపై చల్లకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను అని అన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు నరేంద్ర మోడీ శిష్యునిగా నేను వారికి ఈ గౌరవాన్ని ఇవ్వడాన్ని చాలా ఇష్టపడతానని ఎమ్మెల్యే అన్నారు.
అనంతరం 30 మంది పారిశుద్ధ కార్మికులకు సన్మానించి వారికి ప్రశంస పత్రం అందజేసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పి. పార్థసారధి .
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక