ఆంధ్రప్రదేశ్
అయోడిన్ లేని ఉప్పు వలన థైరాయిడ్ ముప్పు – డాక్టర్ కాంతారావు నాయక్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి

ఏపీ టుడే న్యూస్ సిరివెళ్ళ రిపోర్టర్, నంద్యాల జిల్లా (అక్టోబర్ 22)
సిరివెళ్ళ:-అక్టోబర్ 22వ తేదీ మంగళవారం నాడు స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల యందు మరియు పిహెచ్ సి లో నిర్వహిస్తున్న మాసాంతపు సమీక్ష సమావేశం జిల్లా బాల స్వస్థ ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతారావు నాయక్ పరిశీలించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోడిన్ లోపము- నివారణ కార్యక్రమంలో భాగంగా అయోడిన్ లేని ఉప్పు తీసుకోవడం వల్ల థైరాయిడ్ లాంటి రుగ్మతలు వస్తాయని తెలిపారు.
అయోడిన్ సాల్ట్ తీసుకోవడం వలన మెదడుకు అభివృద్ధి చేస్తుందని మరియు జీవక్రియలు సక్రమ నిర్వహణకు, గాయిటర్ /గొంతు సంబంధిత వ్యాధి రాకుండా నివారణకు రోగ నిరోధక శక్తి పెంపొందిం చుటకు అయోడిన్ కలిగిన ఉప్పుని ఖచ్చితంగా తీసుకోవాలని తెలిపారు.
పిల్లలలో శారీరక ,మానసిక వృద్ధికి మంచిదని అయోడిన్ లేని ఉప్పును ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు.
గర్భవతుల్లో నాన్ అయోడైజ్డ్ ఉప్పు వల్ల కొన్నిసార్లు గర్భస్రావం జరిగే అవకాశం ఉందని తెలిపారు .
చిన్న పిల్లల్లో బుద్ధి మాంద్యం మానసిక వైకల్యం సంభవిస్తాయని తెలిపారు
కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరు అయోడిన్ ఉప్పును వాడకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య. డాక్టర్ ముఖేష్, సి హెచ్ ఓ రామ్మోహన్ రెడ్డి ఆరోగ్య సిబ్బంది
ఆశా కార్యకర్తలు కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ జ్యోతి ,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక