అచ్యుతాపురం :- Aug 22, 2024, *జర్నలిస్ట్ బాబీ* 18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్ అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు....
అచ్చుతాపురం :- Aug 22, 2024, అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు...
చిత్తూరు చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్. 150 మంది విద్యార్థులకు అస్వస్థత. అస్వస్థతకు గురైన విద్యార్థులనుచిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ల వెల్లడి. మీడియాకు వివరాలు...
తిరుపతి జిల్లా: తిరుమల: ఆగస్టు 19(ఏపీ టు డే న్యూస్) *వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ* తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప...
కర్నూలు : స్థానిక కర్నూలు పట్టణం NR. పేట బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 26 ఏళ్ళ H.మాధవి అనే వివాహిత విగితజీవి గా మారింది. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గం...
*కడప జిల్లా* కడప రిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం తో ఓ నిండు ప్రాణం బలి. విషద్రావం తాగి సీరియస్ గా ఉన్న పెంచలయ్య య్యను కడప రిమ్స్ కు తరలింపు. ఆసుపత్రికి వెళ్లిన అరగంట...
కడప జిల్లా: కడప సబ్ రిజిస్ట్రార్ కే.శ్యామలా దేవిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ పీజీఎస్ కళ్యాణి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కొన్ని ఆరోపణల మేరకు శ్యామలా దేవిని...
తిరుపతి జిల్లా…తిరుపతి :ఆగస్టు 18(ఏపీ టు డే న్యూస్) రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన దృష్ట్యా, కార్యక్రమం సజావుగా మరియు విజయవంతమయ్యేలా పోలీసు శాఖ...
తిరుపతి జిల్లా… రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,* ఈరోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9.35 గం.లకు...