ఏపీ టుడే న్యూస్,బ్యూరో కర్నూల్ సిటీ నగరంలో ప్రధాన తారు రోడ్లపై ఇనుప రాడ్లతో సిమెంట్ బెడ్డు వేసి..దానికిరువైపులా ఆర్ సి సి గోడలు నిర్మించి మధ్యలో మొక్కలు నాటేందుకు నాసిరకం మట్టి వేసి..మొక్కలకు నేలకు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మహానంది మండలం బొల్లవరం గ్రామం లోనికి ప్రవేశించే ప్రధాన రహదారి కొంత భాగం దళిత కాలనీ లో వ్యవసాయ బావి లోనికి కృంగిపోయింది. ఇటీవల గత మూడు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్బంగా నంద్యాల లోని తిక్క స్వామి దగ్గర డాక్టర్ వైస్సార్ విగ్రహంనకు టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో పూల మాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నంద్యాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ అన్నారు. సోమవారం నగరంలోని బి.క్యాంప్,...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి సందర్భంగా సంగాల సుదర్శన్ రెడ్డి కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్...
వైఎస్సార్ జిల్లా. ఇడుపులపాయ *ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం.* *ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు* *దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఆయన తనయుడు, మాజీ...
ఏపీ టుడే న్యూస్ , బ్యూరో కర్నూల్ సిటి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి టి.జి భరత్ కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యాం వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కుంగిన ఘటనపై ప్రజలు...
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా, వరదల వల్ల చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు....