హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ తమ గమ్యాలను సురక్షితంగా చేరు కోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ ఇండియా ధర్మసంస్థాన్ మార్గదర్శన ఆత్మ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ ఈనెల 7న జరగనున్న వినాయక చతుర్థి దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహకులు విధిగా మట్టి వినాయకులనే ఏర్పాటు చేసుకోవాలని కర్నూలు పార్ల మెంటు సభ్యులు భక్తిపాటి నాగరాజు...
కడప జిల్లా కడప, సెప్టెంబర్ 01 : ఈ సోమవారం (సెప్టెంబర్ 2వ తేది) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో...
చిత్తూరు జిల్లా కుప్పం : రిపోర్టర్:శంకర్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కృష్ణార్జునులా కలిసి ముందుకు వెళ్తున్నారని,వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకూడదని...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలో ఆదివారం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా అఖిలభారత రెడ్ల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం నిర్వహించి జ్యోతి ప్రజ్వలతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాలలో ఎప్పటికప్పుడు పరిస్థితుల పర్యవేక్షణ. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆదేశాలతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. ముంపు ప్రాంతాల్లో స్థానిక నాయకుల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మద్దిలేరు వాగు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేస్తూ ఎవరినీ అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు . కుందూ నది వరద ఉధృతిపై ఇరిగేషన్ అధికారులను...