Delhi : సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమైన సీఎం రేవంత్, జీవన్ రెడ్డి, ఇంచార్జి దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
నేపాల్లో రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది. నేపాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల వర్షానికి తోడు వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఉన్న అధిక సినిమా టికెట్స్ వసూలు చేస్తున్న సినిమా థియేటర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి అని DYFI జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ స్థానిక డివైఎఫ్ఐ...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ నందు సంచలనం సృష్టించిన మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి...
హైదరాబాద్: మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వహించిన ‘గ్లోబల్ అవార్డ్స్ సెలబ్రేషన్స్-2024’ గోల్డెన్ నంది అవార్డులు మరియు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డులు కార్యక్రమం రవీంద్ర భారతి, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా: సిరికొండ మధుసూదన్...
Vishakapatnam: ఇచ్చిన హామీ నెరవేరుస్తూ, విశాఖ అగనంపూడిలో టోల్ గేట్ ఎత్తేసిన కూటమి ప్రభుత్వం. గత జగన్ రెడ్డి ప్రభుత్వ పెద్దల అండతో, గడువు ముగిసినా సరే కొన్నాళ్లుగా అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తూ, ప్రజలను...
భద్రాచలం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామాలయం కి చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు ముందుగా ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనుబంధ ఆలయాలను...
New Delhi: పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ప్రధానిని కోరిన టీడీపీ ఎంపీలు.
నెల్లూరు జిల్లా: నిందితుల వద్ద నుండి 15 లక్షలు విలువ చేసి ఇరవై ఒక్క బైక్లు స్వాధీనం. నిందితులంతా కప్పరాళ్ళ తిప్పకు చెందిన 19 నుండి 23 సంవత్సరాల లోపు వారే జల్సాలుకు అలవాటు పడి...