హైదరాబాద్: మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వహించిన ‘గ్లోబల్ అవార్డ్స్ సెలబ్రేషన్స్-2024’ గోల్డెన్ నంది అవార్డులు మరియు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డులు కార్యక్రమం రవీంద్ర భారతి, హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా: సిరికొండ మధుసూదన్...
Vishakapatnam: ఇచ్చిన హామీ నెరవేరుస్తూ, విశాఖ అగనంపూడిలో టోల్ గేట్ ఎత్తేసిన కూటమి ప్రభుత్వం. గత జగన్ రెడ్డి ప్రభుత్వ పెద్దల అండతో, గడువు ముగిసినా సరే కొన్నాళ్లుగా అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తూ, ప్రజలను...
భద్రాచలం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామాలయం కి చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు ముందుగా ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనుబంధ ఆలయాలను...
New Delhi: పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడేందుకు సహకరించాలని ప్రధానిని కోరిన టీడీపీ ఎంపీలు.
నెల్లూరు జిల్లా: నిందితుల వద్ద నుండి 15 లక్షలు విలువ చేసి ఇరవై ఒక్క బైక్లు స్వాధీనం. నిందితులంతా కప్పరాళ్ళ తిప్పకు చెందిన 19 నుండి 23 సంవత్సరాల లోపు వారే జల్సాలుకు అలవాటు పడి...
Hyderabad: ధర్మసాగర్ మండలం కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్ధన మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వరంగల్ నల్గొండ ఖమ్మం,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరంగల్ నల్గొండ ఖమ్మం,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో...
Vijayawada: గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో...
కుప్పం: మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా ఆ దిక్కుమాలిన బొమ్మ ఉంది. ఏమి చేద్దాం ? మీ పట్టాదారు పాసు పుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తా. చివరకి సర్వే రాళ్ళ పైన...
తిరుమల తిరుమలలో పాము.భయంతో పరుగులు తీసిన భక్తులు తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో …పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన...