Hyderabad: ధర్మసాగర్ మండలం కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్ధన మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వరంగల్ నల్గొండ ఖమ్మం,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరంగల్ నల్గొండ ఖమ్మం,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో...
Vijayawada: గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో...
కుప్పం: మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా ఆ దిక్కుమాలిన బొమ్మ ఉంది. ఏమి చేద్దాం ? మీ పట్టాదారు పాసు పుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తా. చివరకి సర్వే రాళ్ళ పైన...
తిరుమల తిరుమలలో పాము.భయంతో పరుగులు తీసిన భక్తులు తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో …పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన...
కుప్పం: ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. ఎవడైనా కుప్పంలో రౌడీయిజం చేసారో, చేద్దామని అనుకుంటారో… వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది..
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంకు చేరుకున్న సీఎం చంద్రబాబు.. హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన అధికారులు మరియు పలువురు ఎమ్మెల్యేలు..
Vijayawada: పరదాలు లేవు.. బారికేడ్లు ఉండవు.. ప్రజలు వచ్చి సీఎంని కలవటానికి ఏ అడ్డూ ఉండదు. సెక్రటేరియట్ నుంచి వెళ్తూ, సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపి, వినతిపత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు
కడప జిల్లా ప్రొద్దుటూరు లో దారుణ హత్య….హత్యకు గురైన మహేశ్వర రెడ్డి శరీర భాగాలు గుర్తించిన పోలీసులు…
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం: ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మరియు ఆదోని డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణ పరిసరాలలో ప్రమాదాలు నివారించడానికి గాను స్పెషల్...