* ఏపీ కేడర్కు చెందిన నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఇల్ల మధ్యలోకి చొరబడ్డ కొండచిలువ కుప్పం మండల పరిధిలో గరిగిచినేపల్లి పంచాయతీ వేపనపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యలోకి చేరబడిన కొండచిలువ గ్రామస్తులు రాత్రి చొరబడ్డ కొండచిలువ మూడు కోళ్లు ఆరగించి...
శంకర్. చలువాది అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు....
AP: ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ...
తిరుపతి తిరుపతి ప్రజల గెలుపు తన గెలుపని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన తిరుపతివాసులకు ముఖ్యంగా మహిళలకు, యువతకు, టీచర్లకు, ఉద్యోగులకు, కార్మికులకు, వ్యాపారస్థులు పేరుపేరునా కృతజ్జతలు ఆయన తెలిపారు....
మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహా స్వామి వారిని దర్శించుకున్న నారా లోకేష్ దంపతులు…. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్…..
ఈ రోజు ఉదయం ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్, తెలంగాణా మరియు పాండిచ్చేరీ రాష్ట్రాల ఇంచార్జ్ గవర్నరు అయిన పెద్దలు శ్రీ సి. పి. రాధాకృష్ణన్ గారిని ఢిల్లీ లోని వారి నివాసం నందు కలసి తిరుపతి...
తెనాలి ఎమ్మెల్యే , జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని తెనాలిలో వారి నివాసంలో కలిసి ఎమ్మెల్యే గా బారీ మెజారిటీ తో గెలిచినందుకు , జనసేన పార్టీ 21/21 స్థానాల్లో...
గూడూరు నియోజవర్గం కోట మండలం విద్యానగర్ లో నీ తెలుగుదేశం ,జనసేన,భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు 21 వేల పైగా ఓట్ల మెజారిటీ తో...