ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమన్వయంతో కృషి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.. కర్నూలు జిల్లా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నిభందనలు పాటించని ప్రైవేట్ పాఠశాల,కళాశాలపై తనిఖీలు చేపట్టాలి విద్యార్థులతోపాటు బోధన సిబ్బందికి సెలవులు ఇవ్వాలి చాంద్ బాషా,ఆంధ్రప్రదేశ్,ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ (పిటిఎల్ యు) జిల్లా అధ్యక్షులు రాష్ట్ర...
Vijayawada: ఆశావాహులలో తీవ్ర ఉత్కంఠత ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం నెలకొంది.ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం కాసేపట్లో రెండో జాబితాను విడుదల చేయనుంది. ఇందులో టీటీడీ ఛైర్మన్ తో పాటు పలు...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలోని అశోక్ నగర్, వెంకటరమణ కాలనీ, లెబర్ కాలనీ తదితర ప్రాంతాల్లో సోమవారం నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజూ ప్రతి ఇంటి వద్ద...
ఏపీ టుడే న్యూస్, చిత్తూరు జిల్లా కుప్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశాడు… గుడిపల్లి మండలం కమ్మ గుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్...
తిరుమల, శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూం వద్దకు చిరుత రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తన...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఎన్ రాఘవేంద్ర రెడ్డి ని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్ లో బాణా...
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా, నంద్యాల నంద్యాల జిల్లాలో గత సంవత్సరంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి .సకాలంలో వర్షాలు రాక అతివృష్టి, అనావృష్టి వల్ల సాగుచేసిన మొక్కజొన్న ,మినుములు, మిరప ,పండ్లతోటలు ఇతర...