నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఏపీ టుడే న్యూస్ (పాణ్యం రిపోర్టర్) ప్రముఖ శైవ క్షేత్రం పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి నిమిత్తం 50...
చిత్తూరు జిల్లా.. కుప్పం.. కుప్పంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొక్కరు కత్తులు రాడ్డులతో దాడి చేసుకున్న వైనం.. దాడిలో తీవ్రంగా గాయపడిన కుప్పం మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ తమ్ముడు వినయ్.. ఈ ఘర్షణలో...
కడప జిల్లా జమ్మలమడుగు:సెప్టెంబర్15: ఈనెల 16వ తేదీ సోమవారం మీలాదున్నవి పండుగ రోజున మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలకు జామియా...
విజయవాడ మంగళగిరి:- మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు...
హైదరాబాదు : వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత సువెన్ లైఫ్ సైన్సెస్ (Suven Life Sciences Ltd) సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించింది. సంస్థ చైర్మన్ & సీఈవో...
హైదరాబాదు : ఓనం పండుగను పురస్కరించుకొని మలయాళీ సోదర, సోదరీమణులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ, సాంస్కృతిక వేడుకైన ఈ ఓనం పండుగ వయనాడ్ విపత్తు నుంచి కోలుకుంటోన్న మలయాళీ కుటుంబాల్లో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక సౌజన్య ఫంక్షన్ హాల్ నందు ఆన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ...
తిరుపతి జిల్లా తిరుపతి పీజీఆర్ థియేటర్లో యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఎంబీయూ వర్సిటీ విద్యార్థి లోకేష్, కావ్య అనే యువతితో కలిసి సినిమా చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలో కార్తీక్ అనే...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. న్యాయవాది బాల హాజి శుక్రవారం నాడు న్యాయశాఖ మంత్రి ఫరూక్ నంద్యాల న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నంద్యాల కోర్టు ఆవరనను సందర్శించి మొక్కలు నాటారు....