చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు బంగారుపాలెం ఏపీ టుడే న్యూస్ : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ...
వేలంగి గ్రామంలో మురళీ కృష్ణా రాజు పర్యటించారు శంకవరం ఏపీ టుడే న్యూస్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వేలంగి గ్రామంలో మహా శివరాత్రి మహోత్సవ సందర్భంగా జాతర ఏర్పాటు చేస్తున్న యూత్...
ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ సాధించిన అఖిల్ కాలేజీ విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రత్తిపాడు, ఏపీ టుడే న్యూస్ (ఫిబ్రవరి 26): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ...
వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన వారికి పురస్కారాలు హైదరాబాద్ ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 26: మార్చి 15 న విశాఖ లో జరిగే ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగ దారులకు...
ట్రాక్టర్ బోల్తా పడి 35 మంది గాయాలు పాలైన మహిళలను అందులో ఒకరు అక్కడికక్కడే మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలి. సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం . నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ రిపోర్టర్ ఏపీ టుడే...
మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్. నంద్యాల పట్టణములో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రధమనంది దేవస్థానం నందు నిర్వహించిన...
నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన. నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్. నంద్యాల జిల్లా లో చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన...
“గిరిజన ఉపాధ్యాయుడు రాజు నాయక్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న డిఈఓపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ” ” మంత్రి దగ్గర మెప్పుకోసం లాలూచీ పడుతున్న డీఈఓ ను సస్పెండ్ చేయాలి.”...
మహాశివరాత్రి సంధర్భంగా శ్రీశైలంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం...