అంజుమన్ ఆధ్వర్యంలో ఫుర్ఖాన్ ఖబరస్థాన్ ఆధునీకరణ. ముస్లిం సమాజం కలిసి రండి. అంజుమన్ అధ్యక్షులు నశ్యం ఖుద్దూస్. నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ రిపోర్టర్ ఏపీ టుడే న్యూస్. నంద్యాల భీమవరం రోడ్డు లోని ఫుర్ఖాన్...
సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం నంద్యాల జిల్లా/ మహానంది, ఏపీ టుడే న్యూస్ సమాజ సేవలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని నంద్యాల ఆర్డిఓ చల్లా విశ్వనాథ్, ఏఎస్పి మందా జావలి ఆల్ఫోన్స్...
అఖిలభారత ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నందు శ్రీ కామేశ్వరి దేవి సహిత...
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 14 మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ : చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి *మనిషి జీవితంలో ఎంత ఎత్తు ఎదగాలన్న ఏమి సాధించాలన్నా చదువుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది....
చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు బంగారుపాలెం ఏపీ టుడే న్యూస్ : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ...
వేలంగి గ్రామంలో మురళీ కృష్ణా రాజు పర్యటించారు శంకవరం ఏపీ టుడే న్యూస్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వేలంగి గ్రామంలో మహా శివరాత్రి మహోత్సవ సందర్భంగా జాతర ఏర్పాటు చేస్తున్న యూత్...
ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ సాధించిన అఖిల్ కాలేజీ విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రత్తిపాడు, ఏపీ టుడే న్యూస్ (ఫిబ్రవరి 26): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ...
వినియోగ దారులకు ఉత్తమ సేవలదించిన వారికి పురస్కారాలు హైదరాబాద్ ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 26: మార్చి 15 న విశాఖ లో జరిగే ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగ దారులకు...
ట్రాక్టర్ బోల్తా పడి 35 మంది గాయాలు పాలైన మహిళలను అందులో ఒకరు అక్కడికక్కడే మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలి. సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం . నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ రిపోర్టర్ ఏపీ టుడే...