ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటి • నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ • తాగునీటి సరఫరా కలుషితం కాకుండా పర్యవేక్షణ నగరంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసినట్లు నగరపాలక కమిషనర్ పి.వి....
హైదరాబాద్: పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్-2024లో మన దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో...
చిత్తూరు జిల్లా కుప్పం… కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంబాభిషేకం కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయింది. మొదటి రోజు...
తిరుపతి జిల్లా : తిరుమల: సెప్టెంబర్ 4 (ఏపీ టు డే న్యూస్) తిరుమల 30 ఆగస్టు 2024: తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను టిటిడి ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్...
కడప జిల్లా : ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో తాడిపత్రి నియోజకవర్గం యాడికి గ్రామానికి చెందిన చిన్న రాముడు అనుమానాస్పద మృతి… కల్లూరు గ్రామంలోని క్రిస్టియన్ స్మశాన వాటిక వద్ద మృతదేహం… సంఘటన స్థలి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో,కర్నూలు సిటి విజయవాడలో సంభవించిన వరదల నుండి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకం ద్వారా పాఠశాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వడ్డించే ఆహార పదార్థాలు...
కడప జిల్లా జమ్మలమడుగు:సెప్టెంబర్03: జమ్మలమడుగు పట్టణంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) కార్యాలయం నందు మంగళ వారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ జమ్మలమడుగు బ్రాంచ్ యూనిట్ సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా...
కడప జిల్లా జమ్మలమడుగ( సెప్టెంబర్04): విజయవాడలో నది ప్రవాహం వల్ల వేలాది మంది ప్రజలు ఆహారం, ఆశ్రయం, నిత్యావసరాలకు నోచుకోలేని స్థితిలో ఉన్నారని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ విజయవాడ...